Club meets on every Sunday at 10:00 AM, Fellowship - 09:00 AM - 09:45 AM. Meeting at  
Hotel Taj Vivanta 
Hotel Novotel 
Vijayawada
Rotary Club of Vijayawada Midtown

Francesco Arezzo

RI President

Dr Y Kalyan Chakravarthy

Rotary District Governor

Sponsors Logos

సమర్పిస్తున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి

ఉదయాస్తమాన సేవలు

శ్రీవారి సేవకు అందరూ ఆహ్వానితులే

00
రోజులు
00
గంటలు
00
నిమిషాలు
00
సెకన్లు
Udayaastamana Sevalu
భక్తి, పరమార్థం, సేవల కలయిక

ఉదయాస్తమాన సేవలు

ఉదయాస్తమాన సేవలు” అనేది రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్, విజయవాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్న అద్వితీయ ధార్మిక కార్యక్రమం. ఈ రెండు రోజుల కార్యక్రమం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలకు అంకితం చేయబడింది, అందులో తిరుమలలో జరిగే అన్ని సేవలు, పూజలు తిరుమల పండితుల నేతృత్వంలో ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించబడతాయి.

కిషోర్ గుడిపాటి

Kishore Gudipati- Club President

కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది

విజయవాడ, యం. జి. రోడ్ లోగల బృందావన్ కాలనీ నందు గల A క‌న్వెన్షన్ హాలులో కార్యక్రమం జరుగుతుంది.

కార్యక్రమం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది

2025 - మార్చి నెల 22 మరియు 23 తారీఖులు అనగా కృష్ణ పక్షం అష్టమి మరియి నవమి రొజులలో (శనివారం మరియు ఆదివారం)

కార్యనిర్వాహక కమిటీ సభ్యులు

రోటరీ మిడ్‌టౌన్ క్లుబ్ వారు నిర్వహిస్తున్న ఘనమైన  సేవా కార్యక్రమానికి మీ అందరికీ  సాదర స్వాగతం !!!

Sri Gudipai Kishore

Rtn శ్రీ గుడిపాటి కిషోర్ గారు

రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్ అధ్యక్షులు

Rtn శ్రీ బత్తుల సుందర్ రెడ్డి గారు

రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్ కార్యదర్శి

Rtn శ్రీ స్వీట్ శ్రీను (బాలాజీ) గారు

కార్యక్రమ కమిటీ చైర్మన్

Yadla Pardha Saradhi

Rtn శ్రీ యడ్ల పార్థ సారధి గారు

కార్యక్రమ కన్వీనర్

ఈ పుణ్యకార్యానికి అహ్వానితులైన మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. తిరుమల వేద పండితుల ఆధ్వర్యంలో జరిగే ఈ సేవలు భక్తులందరికీ మోక్షసాధనలో ఒక గొప్ప అనుభూతినిస్తుంది. భక్తి, ఆధ్యాత్మికత, సేవల సమ్మేళనంగా నిలిచే ఈ కార్యక్రమాన్ని మీరు తప్పక దర్శించాలి. - శ్రీ గుడిపాటి కిషోర్, అధ్యక్షుడు

ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను రొటరీ క్లబ్ విజయవాడ మిడ్‌టౌన్ నిర్వహించినా, ఈ కార్యక్రమం భక్తి ప్రియులకు మరపురాని అనుభూతిని అందించనుంది. మీరు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. - శ్రీ బత్తుల సుందర్ రెడ్డి, కార్యదర్శి

కార్యక్రమ ప్రత్యేకతలు

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల విశేషాలు

రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్, విజయవాడ ఆధ్వర్యంలో, తిరుమలలో జరిగే భగవంతుని సేవలను విజయవాడలో భక్తులందరికీ అందించాలనే లక్ష్యంతోఉదయాస్తమాన సేవలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రెండు రోజుల పుణ్యోత్సవంలో శ్రీవారి తిరుమల ఆలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు, తంత్రాలు ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించిన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి.

ఈ సేవల ప్రత్యేకత

ఈ మహోత్సవాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి దర్శించుకోండి, భగవంతుని కృపకు పాత్రులు అవ్వండి!

ఉదయాస్తమాన సేవలు – కార్యక్రమ షెడ్యూల్ – మార్చి 22 & 23, 2025

1వ రోజు – మార్చి 22, 2025 (శనివారం)

ఉ. 6 గం. లకు

సుప్రభాత సేవ, కొలువు

శ్రీవారిని మేల్కొలిపే పవిత్ర ఘట్టం

ఉ. 9:30 గం. లకు

తోమాల సేవ, సహస్రనామార్చన

శ్రీవారి అలంకరణ & 1000 నామాలతో అర్చన

ఉ. 10:00 గం. లకు

శ్రీవారి కళ్యాణోత్సవానికి పసుపు కొట్టుట

వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లు

ఉ. 10:30 గం. లకు

శ్రీవారి తిరుమంజనం & అష్టోత్తర శత కలశాభిషేకం

108 కలశాలతో

సా. 6 గం. లకు

శ్రీవారి కళ్యాణోత్సవం

శ్రీవారి & అమ్మవార్ల కళ్యాణ ఘట్టం

రా. 9 గం. లకు

ఏకాంత సేవ

భగవంతుని శయనోత్సవం

2వ రోజు – మార్చి 23, 2025 (ఆదివారం)

ఉ. 6 గం. లకు

సుప్రభాత సేవ, కొలువు, తోమాల సేవ, సహస్రనామార్చన

శ్రీవారిని మేల్కొలిపే పవిత్ర ఘట్టం

ఉ. 10:00 గం. లకు

తిరుప్పవడ సేవ

శ్రీవారి నైవేద్య విశేష సేవ

ఉ. 11:00 గం. లకు

శ్రీవారి కళ్యాణోత్సవం

శ్రీవారి & అమ్మవార్ల కళ్యాణ ఘట్టం

సా. 5 గం. లకు

శ్రీవారి పుష్పయాగ శోభాయాత్ర

పుష్ప సుందర పల్లకీ ఉత్సవం

సా. 6 గం. లకు

శ్రీ పుష్పయాగం

ఆనేక పుష్పములతో శ్రీవారి ప్రత్యేక యాగం

రా. 9 గం. లకు

ఏకాంత సేవ

రాత్రి స్వామివారి శయనోత్సవం

గత కార్యక్రమ ఫోటోలు & వీడియోలుగత ఏడాది ఉదయాస్తమాన సేవల విజయవంతమైన విశేష చిత్రాలను చూడండి!

— భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన ఓ మహోత్సవ ఘట్టం.

ప్రశంసలుభక్తుల అనుభవాలు

ఈ విధంగా స్వామివారి సేవలను ప్రత్యక్షంగా చూసి పాల్గొనడం నిజంగా ఓ వరం.
శ్రీ మోహన్ రెడ్డి
వ్యాపారి, విజయవాడ
ఈ కార్యక్రమం సాంప్రదాయ సేవల విలువను యువతకు అర్థమయ్యేలా చేసింది.
శ్రీమతి పద్మజ
ఉద్యోగిని, నెల్లూరు
రొటరీ క్లబ్ మిడ్‌టౌన్ ఇలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం.
శ్రీ వెంకటేశ్వరరావు
ఇంజినీర్, హైదరాబాదు
కుటుంబ సమేతంగా వచ్చిన మేమందరం పరమ ఆనందంగా సేవలు అనుభవించాము.
శ్రీ రామచంద్రం
పెన్షనర్, విశాఖపట్నం
ఆగమ శాస్త్ర ప్రకారం జరిపిన ప్రతి సేవ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.
శ్రీ రాఘవేంద్ర శర్మ
పండితుడు, రాజమండ్రి
తిరుమల అనుభూతిని ఇక్కడే అనుభవించగలిగాము. కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా పాల్గొన్నాము.
శ్రీమతి రామలక్ష్మి గారు
గృహిణి, గుంటూరు
ఇంత విస్తృతంగా ఉచిత సేవలు అందించడం నిజంగా మెచ్చుకోదగిన విషయం.
శ్రీమతి కాళ్యాణి
ఉద్యోగిని, భీమవరం
శ్రీవారి పుష్పయాగం ఎంత భక్తిశ్రద్ధలతితో జరిగిందో మాటల్లో చెప్పలేం.
శ్రీమతి సుజాతమ్మ
పెన్షనర్, తెనాలి
ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
శ్రీ బాలచందర్
వ్యాపారి, కాకినాడ
తిరుమల వెళ్లలేని భక్తులకు ఇదొక అద్భుత అవకాశం.
శ్రీ హరీష్ కుమార్
స్టూడెంట్, తిరుపతి